సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది.  మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె హీరోయిన్ నిహారిక కొణిదెల కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.ఈమె నటిగా అంతగా సక్సెస్ కాలేకపోయినా వ్యక్తిగతంగా మాత్రం ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. అయితే మెగా ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదట పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.ఇక  దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పిన ఈమె పలు వెబ్ సిరీస్లకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. చైతన్య జొన్నలగడ్డ వివాహం చేసుకుంది.

వివాహం తర్వాత నిహారిక మొత్తం మారిపోయింది. ముఖ్యంగా తన వస్త్ర వేషధారణలో పలు మార్పులు రావడమే కాకుండా తాను చేసే పనిలో కూడా పలు మార్పులు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. అయితే ముఖ్యంగా గ్లామరస్ తరహాలో అందరినీ ఆకర్షిస్తోంది.  గతంలో కూడా ఒకసారి పంబ్ కేసులో కూడా చిక్కుకొని చాలా ఇబ్బందులు పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్గా ఉండే నిహారిక ఆ సమయంలో పబ్ కేసులో దొరకడంతో చాలామంది మెగా కుటుంబం పైన ఎన్నో రకాలుగా ట్రోల్ చేయడం జరిగింది.తనకు తన భర్తకు సంబంధించిన కొన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేది.

అయితే ఇక  పబ్ విషయం తరువాత కొంతకాలం సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చింది నిహారిక. అయితే మళ్లీ సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అంతగా యాక్టివ్ గా కనిపించలేదు.అయితే  ముఖ్యంగా గ్లామరస్ ఫోటోలను షేర్ చేయకుండా ఉంటోంది. గతంలో తన భర్తను దూరంగా పెట్టిందనే కొన్ని వార్తలు కూడా వినిపించాయి. కానీ  ఇక అప్పుడే తన భర్తతో ఒక ఫోటోను షేర్ చేయడంతో ఆ విషయం కాస్త ముగిసింది. అయితే  ఇక మళ్లీ ఇప్పుడు తాజాగా తన భర్తతో ఉండకుండా ఇద్దరు వేరువేరుగా సపరేటు ఇల్లల్లో ఉంటున్నారనే వార్తలు రావడంతో మెగా ఫ్యామిలీకి ఈ విషయం తెలియడంతో తన అన్నయ్య వరుణ్ తేజ్ తనకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇక  ఇలాంటి పనులు చేస్తే ఇకమీదట బాగుండదంటూ గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ తప్పులను తెలుసుకొని నిహారిక తన భర్త దగ్గరకు వెళుతుందేమో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: