ప్రస్తుతం ఎక్కడ విన్న అడివి శేషు పేరే తెగ వినిపిస్తోంది. ఆయన నటించిన మేజర్ సినిమా అనంతరం ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఈయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. మేజర్ సినిమాలో ఆయన చేసిన నటనకు చాలామంది ఆయన ఫ్యాన్స్ అయిపోయారు తాజాగా ఈయన నటించిన హిట్ 2 సినిమాలో హీరోగా చేసి మరింత క్రేజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సినిమా విడుదలై మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసి బ్లాక్ బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్లిన సంగతి మన అందరికీ తెలిసిందే. హీరో నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా అందుకుంది. 

ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అడవి శేషు హీరోయిన్ మీనాక్షి చౌదరితో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఇక ఇందులో భాగంగా వీరిద్దరికీ ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు అడగడం జరిగింది ఇంటర్వ్యూలో భాగంగా అడవి శేషు ఎదురైనా ఒక ప్రశ్నకు ఆయన ... పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన పంజా సినిమాలో ఐటమ్ సాంగ్ అయినా వేయరా చెయ్ వెయ్ రా అనే పాటలో చేస్తున్నప్పుడు నిజంగానే ఆ పాటకు ఇంప్రెస్ అయ్యి అక్కడే అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయం కాస్త వైరల్ అవ్వడంతో చూడడానికి

 అంత అమాయకంగా కనిపించే నువ్వు ఇలాంటి రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందా అంటూ చాలామంది కామెంట్లు పెట్టడం జరుగుతుంది. ఇక అడివి శేషు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ లను ఆయన ఖాతాలో వేసుకుంటున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ పాపులారిటీని ఏమైనా దక్కించుకున్నాడు. చాలామంది అమ్మాయిలకు అడవి శేషు కల కుమారుడిగా మారడు అనడంలో ఇలాంటి సందేహం లేదు .తన సినిమాలతో ఇండస్ట్రీలో రోజురోజుకు క్రీస్తుని సంపాదించుకుంటున్న ఈయన నటించిన సినిమాల్లో బడ్జెట్ తో వచ్చి భారీవసులు రాబడుతున్న నేపథ్యంలో చాలా మంది దర్శక నిర్మాతలు సైతం ఈయనతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: