బాలయ్య తాజాగా వీరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ను పలుకరించారు.. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భం గా జనవరి 12వ తేదీ విడుదల అయ్యి ఎంతో ప్రేక్షక ఆదరణ సంపాదించుకుంది.

బాలయ్య సినీ కెరియర్ లో ఇప్పటివర కు రాబట్టని భారీ ఓపెనింగ్స్ వీర సింహారెడ్డి సినిమా రాబట్టింది. ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ సాధించడంతో చిత్ర బృందం కూడా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భాగంగా చిత్ర బృందం పాల్గొని ఎంతో సందడి చేశారు. అయితే ఈ విజయోత్సవ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం  తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ కార్యక్రమం లో బాలయ్య పోలీసుల గురించి సంచలన వ్యాఖ్యల ను చేశారు. అయితే ఈయన పొరపాటున నోరు జారార లేక తెలిసే ఇలా మాట్లాడరో మాత్రం తెలియదు కానీ బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం తెగ వైరల్ గా మారాయి. అమాయకుల పై మరియు నిరాపరాధు ల పై కేసులు బుక్ చేయడం ప్రస్తుతం చాలా సులభం అంటూ ఈయన మాట్లాడారటా...చేయని తప్పుల కు కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేస్తున్నారని బాలకృష్ణ పోలీసుల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. గతం లో చేసిన తప్పుల ను కూడా ఇప్పుడు వెతికి తీసి లోపల వేస్తారేమో అంటూ బాలయ్య సంచలన వ్యాఖ్య ల ను అయితే చేశారు.అయితే ఈయన ఏపీ పోలీసులను ఉద్దేశించే ఇలా మాట్లాడారా అంటూ పలువురు సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.బాలకృష్ణ ఏపీ పోలీసులను టార్గెట్ చేసే ఇలా మాట్లాడారని కొందరు భావించగా మరికొందరు మాత్రం బాలయ్య వ్యాఖ్యల ను అయితే సమర్థిస్తున్నారు. అదేవిధం గా బాలకృష్ణ టాలీవుడ్ సీనియర్ నటులపై కూడా కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ ను చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: