పెళ్లి అనేది నూరేళ్ళ పంట.. పెళ్లి అనేది ఏడడుగుల సంబంధం.. వేదం మంత్రాలూ, మంగళ వాయిద్యాలు, ఆకాశమంతా పందిరి, బంధుజన సాక్షికా పసుపు తాడుతో కలిపే రెండు మంజులకు ముడి వేసే మూడుముళ్ల బంధం. అనంతరం శరీరాల కలయిక జరిగి పిల్ల పాపలతో కలకలం సంతోషంగా ఉంటారు. ఈ వివాహానికి కూడా చాలా రకాల పద్దతులున్నాయి. 


ఈ పెళ్లి చేసుకున్న వీళ్ళందరూ మారుతున్న కాలానికి అడ్జస్ట్ అవ్వలేక తొందరగా విడిపోవాలని తొందరపాటు నిర్ణయాలను తీసుకొని జీవితాన్ని సగంలోనే ముగిస్తారు. ఇకపోతే ఈ పెళ్లి వల్ల ఎటువంటి లాభాలున్నాయి.. ఏ విదంగా వెళితే నష్టాలొస్తాయో అనే విషయం గురించి తెలుగు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు సంచలన
కామెంట్లు చేశారు. 



ఈ వివాహా బంధం అన్యోన్యంగా సాగాలంటే ఒకరి మీద మరొకరికి పూర్తి నమ్మకం ఉండాలని అంటున్నారు. వివరాల్లోకి వెళితే తాజాగా మహేష్ బాబు ది వోగ్ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ నేపథ్యంలో మహేష్ నుండి బయటకొచ్చిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాకు నమత్రతో పెళ్ళై సరిగ్గా ఇప్పటికి 14 ఏళ్ళు పూర్తయ్యాయి. 



నన్ను నన్నుగా కన్నా నేనే తాను అనుకోని నన్ను బాగా అర్థం చేసుకుంది అందుకే మేము ఏ గొడవలు లేకుండా హ్యాపీగా ఉన్నాము. ఇద్దరు పిల్లలు, నన్ను అన్ని తానే దగ్గరుండి చూసుకుంటుంది. ఆ విషయం గురించి నమత్రతో మాట్లాడుతూ ఇతని లాంటి వ్యక్తిని చూడలేదు ఏదైనా క్రమబద్ధంగా జరగాలని అంటారు. మహేష్ కుటుంబాన్ని, సినిమాలను ఒకే మాదిరిగా చూస్తాడు. అవి అన్నం పెడుతున్నాయి అందుకే దైవం తో సమానం అని ఎప్పుడు అంటుండేవాడు. మిస్ ఇండియా అని ఈమె పెళ్ళైక సినిమాలకు దూరంగా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: