సమాజంలో ఆడవాళ్ళు చాలా గొప్ప వాళ్ళు... ఈ భూమి మీద వారికి ఉన్న అంత ఓర్పు ఎవరికీ లేదు
.. అందుకే ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటున్నారు. తాజాగా బుల్లి తెర యాంకర్ శ్రీముఖి కూడా ఎప్పుడూ ఆడవాల్లను సపోర్ట్ చేస్తూ వస్తున్నారు.. అయితే తాజాగా ఇప్పుడు మరోసారి ఆడవాళ్ళకు మాత్రమే అంటూ ముందుకు వచ్చింది.. అదేంటో ఇప్పుడు చూద్దాం..



అందుకే పండగ వచ్చిందంటే చాలు ఆమె చేత స్పెషల్ ప్రోగ్రాం చేయిస్తూ తమ టీవీ ఛానళ్లకు భారీ టీఆర్‌పీ తెచ్చుకోవడంతో పాటు బుల్లితెర ప్రేక్షకుల ఇళ్ల లో సందడి నెలకొల్పుతారు ఈవెంట్ ఆర్గనైజర్స్.. అలా అమ్మడు వరుస షో లో పాల్లొంటున్నారు.. ఎప్పుడు స్టేజ్ పై అల్లరి చేసే ఈ అమ్మాయి.. ఈ సారి సిగ్గు పడుతూ కనిపించింది. అదే ప్రదీప్ తో పెళ్లి అనే ఒక షో చేసి మాములుగా రచ్చ చేయలేదు. ప్రోమో విడుదల అయిన షో ప్రోమో ఎంతగా వైరల్ అయ్యిందో చెప్పనక్కర్లేదు.. బుల్లి తెర నటులు, జబర్దస్త్ నటులు వచ్చి ఈ షో లో సందడి చేశారు..ఆమెకు ప్రదీప్ కు ఎక్కడా మ్యాచ్ కాలేదు. కానీ ఈ షో బాగా జనాల్లోకి వెళ్ళింది.



ఈ షో మొదలైన తర్వాత ఎంతగా విమర్శలు అందుకుంది అనేది చెప్పనకకర్లేదు.. ప్రభంజనాన్ని సృష్టించింది. ఇది ఇలా ఉండగా తాను బెడ్ రెడీ అవుతానని, అక్కడ కూడా తనకు మేకప్ వేసే అతను నిజంగా గ్రేట్ అంటూ హంగామా చేసింది.తాజాగా మరోసారి ఇంకో షో చేస్తున్నట్లు ఉంది. ఆడవాళ్లకి మాత్రమే అంటుంది. ఏ ఛానెల్ లో చేస్తుంది.. ఏం ప్రోగ్రామ్ చేస్తుంది.. తెలియాల్సి వుంది. ప్రస్తుతం జీ తెలుగు లో ప్రసారం అవుతున్న బొమ్మ అదిరింది షో లో హోస్ట్ గా చేస్తుంది.. ఇటీవల ఆ షో విమర్శలు కూడా అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: