విడుదల అయిన 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 8 మీడియం రేంజ్ మూవీ లు ఏవో తెలుసుకుందాం.

తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా విడుదల అయిన 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.81 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన కార్తికేయ 2 సినిమా విడుదల అయిన 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.42 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఆనంద్ దేవరకొండ , వీరాజ్ , వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో రూపొందిన బేబీ సినిమా విడుదల అయిన 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపు 2.33 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

నాచురల్ స్టార్ నాని హీరో గా సాయి పల్లవి , కృతి శెట్టి హీరోయిన్ లుగా రూపొందిన శ్యామ్ సింగరాయ్ మూవీ విడుదల అయిన 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.98 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి రాహుల్ సంక్రితియన్ దర్శకత్వం వహించాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి సిద్దు జొన్నలగడ్డ తాజాగా టిల్లు స్క్వేర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ... మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. మార్చి 29 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ విడుదల అయిన 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.89 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: