
ఇద్దరికీ ఇద్దరే అందంలో ఏమాత్రం తీసి పోరు..ఇద్దరు కూడా తోపైనా నటులే.. అయితే రష్మిక మందన్నా మాత్రం సూపర్ స్టార్ గా సక్సెస్ సంపాదించుకొని పాన్ ఇండియా లెవెల్ లో దున్నేస్తుంది . కానీ జాన్వికాపూర్ మాత్రం ఇంకా సరైన హిట్ అందుకోలేకపోయింది . కాగా ఇప్పుడు ఈ ఇద్దరు హీరోయిన మధ్య సైలెంట్ వార్ జరుగుతున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ గా మారింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో జాన్వీ కపూర్ కన్నా కూడా బాగా అందరితో మింగిల్ అవుతూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది హీరోయిన్ రష్మిక మందన్నా.
బ్యాక్ టు బ్యాక్ బడా బడా సినిమాలతో హిట్స్ అందుకోవడమే కాకుండా బడా హీరోస్ తో ఫ్రెండ్షిప్ కూడా మెయింటైన్ చేస్తూ వస్తుంది . అయితే ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకమైన సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నాను తీసుకోవాలా జాన్వీ కపూర్ ని తీసుకోవాలా..?అన్న ఆలోచనలో ఉండిపోయారట మేకర్స్. ఈ క్రమంలోనే వాళ్ళ ఇద్దరి మధ్య సైలెంట్ వార్ కూడా కొనసాగుతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . తన పలుకుబడిని మొత్తం ఉపయోగిస్తుందట జాన్వీ కపూర్ ఈ మూవీలో ఆఫర్ కోసం. ఇక రష్మిక మందన్నా కూడా రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి అని డిసైడ్ అయిపోయిందట . ఎవరికి ఛాన్స్ ఇస్తాడు డైరెక్టర్ అనేది మాత్రం అర్థం కావడం లేదు. అంతేకాదు పైకి కనిపించినప్పుడు హగ్గులు చేసుకుని నాటిగా ఫోజులు ఇచ్చే హీరోయిన్స్ సినిమా ఆఫర్స్ విషయంలో మాత్రం చాలా చాలా కఠినంగా ఉంటారు బ్రదర్స్ అంటూ నాటిగా కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!