మరొక వైపు వైసీపీలో కూడా సీట్ల విషయంలో కొన్ని చోట్ల అభ్యర్థులు అసహనానికి గురి అవుతున్నారు అనేది తెలుస్తుంది. గుంటూరు విషయానికి వస్తే కిలారి రోశయ్య అక్కడ నుండి పోటీకి సిద్ధంగా లేరని తెలుస్తుంది. ఈ మధ్యనే వైసీపీ పార్టీ పెద్దలతో ఈ విషయంపై చర్చించిన రోశయ్య తనను నియోజకవర్గం మార్చవలసిందిగా కోరారు. అయితే దానిపై పార్టీ అధిష్టానం ఉగాది పండుగ తర్వాత డెసిషన్ తీసుకునే ఆలోచనలో ఉందని తెలుస్తుంది.ఈవిధంగ గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను మార్చే పనిలో పడి అయోమయానికి గురి అవుతున్నారు. కాకపోతే ఇలాంటి పరిస్థితి ఎక్కువగా టీడీపీలో ఉందని విశ్లేషకులు అంటున్నారు.
మరొక వైపు వైసీపీలో కూడా సీట్ల విషయంలో కొన్ని చోట్ల అభ్యర్థులు అసహనానికి గురి అవుతున్నారు అనేది తెలుస్తుంది. గుంటూరు విషయానికి వస్తే కిలారి రోశయ్య అక్కడ నుండి పోటీకి సిద్ధంగా లేరని తెలుస్తుంది. ఈ మధ్యనే వైసీపీ పార్టీ పెద్దలతో ఈ విషయంపై చర్చించిన రోశయ్య తనను నియోజకవర్గం మార్చవలసిందిగా కోరారు. అయితే దానిపై పార్టీ అధిష్టానం ఉగాది పండుగ తర్వాత డెసిషన్ తీసుకునే ఆలోచనలో ఉందని తెలుస్తుంది.ఈవిధంగ గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను మార్చే పనిలో పడి అయోమయానికి గురి అవుతున్నారు. కాకపోతే ఇలాంటి పరిస్థితి ఎక్కువగా టీడీపీలో ఉందని విశ్లేషకులు అంటున్నారు.