తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి కామెడీ షోలలో జబర్దస్త్ కామెడీ షో కూడా ఒకటి. ఈ షో  లో ఎంతోమంది కమెడియన్లు వెండితెర పైన కూడా ఒక వెలుగు వెలుగుతున్నారు. అలా జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి జబర్దస్త్ లో అసలు కనిపించలేదు. పైగా ఈయన స్థానంలో సరికొత్త టీమ్ రావడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది .హైపర్ ఆది ప్లేస్ లో పటాస్ సద్దాం మరియు యాదమ్మ రాజులతో భర్తీ చేసింది మల్లెమాల యాజమాన్యం.

గత కొద్ది రోజులుగా ఈ వార్తలు వినిపిస్తున్న వారికి అంత సీను లేదని హైపర్ ఆది ప్లేస్ని భర్తీ చేయడం ఎవరి వల్ల కాదని హైపర్ ఆది అభిమానులు కామెంట్లు చేశారు. కానీ అనూహ్యంగా వారు ఎంట్రీ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. దీంతో హైపర్ ఆది మల్లెమాలను తొలగించారు అనే ప్రచారం జరుగుతోంది. మరికొందరు మాత్రం గతంలో మాదిరి హైపర్ ఆది మళ్ళీ తిరిగి వస్తారని తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ హైపర్ ఆది జబర్దస్త్ లేకపోతే ప్రేక్షకులు కనీసం యూట్యూబ్ లో ఈ షో ని చూసేందుకు ఆసక్తి చూపించారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

దీంతో జబర్దస్త్ టిఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోతుందని కామెంట్లు చేస్తున్నారు ప్రేక్షకులు. హైపర్ ఆది జబర్దస్త్ ను విడిపోవడం గురించి పలు రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మరి హైపర్ ఆది ఈ విషయంపై ఎలా స్పందిస్తాడో అనే విషయం ఇంకా తెలియడం లేదు. గతంతో పోల్చితే జబర్దస్త్ రేటింగ్ కూడా చాలా దారుణంగా పడిపోయింది. అందుచేతనే హైపర్ అది ఎక్కువ రెమ్యూనరేషన్ అడగడంతో ఇవ్వలేక పంపించేస్తున్నారని మల్లెమాల సంస్థ వారి నుండి ఈ వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: