పెళ్ళైన ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.. చివరికి ఆమె ఇంట్లోనే ప్రాణాలను కోల్పోయాడు.. అసలేం జరిగింది ఎందుకు చనిపోయాడు అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. వివరాల్లోకి. వెళితే..మెదక్ జిల్లా నాగ  కర్నూల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.. ప్రియురాలి కోసం వెతుకుతూ ఉన్న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు..

 

ఓ యువకుడు తన ప్రేయసి ఇంట్లోనే పరలోకానికి వెళ్ళాడు.. పెళ్ళైన యువతి తో సంబంధం పెట్టుకున్నాడు..నాగర్ కర్నూలులోని రాఘవేంద్ర కాలనీలో బుసిరెడ్డి చంద్రారెడ్డి నివాసం ఉంటున్నాడు. అదే ఇంట్లో తీగలపల్లిక చెందిన ఓ వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. బుసిరెడ్డి శరత్ కుమార్ రెడ్డికి ఆ వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం  పెట్టుకున్నాడు..

 

ఇంటి నుండి బయలు దేరిన శరత్ ప్రేయసి ఇంటికి వెళ్ళాడు.. అయితే అనుమానాస్పద స్థితిలో అతను చనిపోయాడు.. ప్రస్తుతం ఈ మర్డర్ అందరిలో సంచలనం సృష్టస్తున్నాయి.. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.. దర్యాప్తు చేస్తున్నారు.. ఈ మరణం వెనక అనేక కారణాలు వెలుగు చూస్తున్నాయి.. 

 

 శరత్ ఫ్యాంట్ పై వీర్యం ఉందట.. అది అతనిదే అనే అన్న నిర్దారణ చేశారు.. ఆ అబ్బాయి ఆమెతో కలిసిన తర్వాత ఇలా జరిగిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది..దేశంలో సంచలనం సృష్టించిన స్వాతి రెడ్డి తన భర్తను హత్య చేసిన స్థలంలోని పక్క వీధిలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది.. మరి ఏమైందో అన్న విషయాలు తెలియాల్సి ఉన్నాయి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: