టీటీడీ మార్కెటింగ్ విభాగంలో కొనుగోళ్లకు సంబంధించి కూడా పాలకమండలి నిర్ణయం తీసుకోనున్నది. తిరుమలలో రింగ్ రోడ్ లోని సందీప్ రెస్టారెంట్ ను ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ సంస్థకు మూడేండ్ల లీజ్ పొడిగింపుపై పాలకమండలి ఆమోదం తెలుపనున్నది. ఇక శ్రీవారి కళ్యాణ కట్టలో క్షురకులుగా పని చేసే శ్రీవారి సేవకుల వేతనాల పెంపుపై బోర్డులో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
టీటీడీ మార్కెటింగ్ విభాగంలో కొనుగోళ్లకు సంబంధించి కూడా పాలకమండలి నిర్ణయం తీసుకోనున్నది. తిరుమలలో రింగ్ రోడ్ లోని సందీప్ రెస్టారెంట్ ను ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ సంస్థకు మూడేండ్ల లీజ్ పొడిగింపుపై పాలకమండలి ఆమోదం తెలుపనున్నది. ఇక శ్రీవారి కళ్యాణ కట్టలో క్షురకులుగా పని చేసే శ్రీవారి సేవకుల వేతనాల పెంపుపై బోర్డులో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.