ఇంతకీ ఈ నాసిన్ అకాడమీ ఏంటంటారా.. దీని పూర్తి పేరు నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ టాక్సెస్, నార్కోటిక్స్ అన్నమాట. ఈ సంస్థను రూ.600 కోట్లతో 500 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇదో శిక్షణ కేంద్రం. రాష్ట్ర విభజన సమయంలో ఈ సంస్థను అనంతపురం జిల్లాకు కేంద్రం కేటాయించింది. అయితే ఈ సంస్థకు గతంలో 2015లోనే ఓసారి భూమిపూజ జరిగింది. అప్పట్లో వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ వచ్చి భూమి పూజ చేశారు. అయితే.. ఈ ఏడేళ్లలో పెద్దగా పనులేమీ జరగలేదు. ఇప్పుడు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని మళ్లీ భూమి పూజ చేస్తున్నారట.
ఇంతకీ ఈ నాసిన్ అకాడమీ ఏంటంటారా.. దీని పూర్తి పేరు నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ టాక్సెస్, నార్కోటిక్స్ అన్నమాట. ఈ సంస్థను రూ.600 కోట్లతో 500 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇదో శిక్షణ కేంద్రం. రాష్ట్ర విభజన సమయంలో ఈ సంస్థను అనంతపురం జిల్లాకు కేంద్రం కేటాయించింది. అయితే ఈ సంస్థకు గతంలో 2015లోనే ఓసారి భూమిపూజ జరిగింది. అప్పట్లో వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ వచ్చి భూమి పూజ చేశారు. అయితే.. ఈ ఏడేళ్లలో పెద్దగా పనులేమీ జరగలేదు. ఇప్పుడు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని మళ్లీ భూమి పూజ చేస్తున్నారట.