గురుద్వారాలో దర్శనం చేసుకున్న తర్వాత కేసీఆర్ సభకు హాజరవుతారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సభ అనంతరం మీడియా సమావేశం ఉంటుందని.. సభలో పలువురు జాతీయ స్థాయి నేతలు పాల్గొంటారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆ రోజున మహారాష్ట్రకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన వారు బీఆర్ఎస్లో చేరనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. తెలంగాణ తరహా మోడల్ అభివృద్ధి, సంక్షేమం కావాలని మహారాష్ట్రతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
గురుద్వారాలో దర్శనం చేసుకున్న తర్వాత కేసీఆర్ సభకు హాజరవుతారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సభ అనంతరం మీడియా సమావేశం ఉంటుందని.. సభలో పలువురు జాతీయ స్థాయి నేతలు పాల్గొంటారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆ రోజున మహారాష్ట్రకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన వారు బీఆర్ఎస్లో చేరనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. తెలంగాణ తరహా మోడల్ అభివృద్ధి, సంక్షేమం కావాలని మహారాష్ట్రతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.