జగనన్న కాలనీల్లో విద్యుత్ కనెక్షన్లు, సరఫరా లైన్లను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామన్న పెద్దిరెడ్డి.. రాష్ట్రంలోని థర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు కొరత లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. రెండు మూడు నెలలకు ఒకేమారు బొగ్గు కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతున్నామని.. 24 గంటలూ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యంమని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు.
జగనన్న కాలనీల్లో విద్యుత్ కనెక్షన్లు, సరఫరా లైన్లను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామన్న పెద్దిరెడ్డి.. రాష్ట్రంలోని థర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు కొరత లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. రెండు మూడు నెలలకు ఒకేమారు బొగ్గు కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతున్నామని.. 24 గంటలూ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యంమని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు.