ఇందులో 85శాతం కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించడమో, లేదా ఉత్పత్తికి సిద్ధం కావడమో జరిగిందని అధికారులు సీఎంకు వెల్లడించారు. రూ.38,573 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఇవి కాకుండా ఇంకా ఫుడ్ ప్రాసెసింగ్, పశుసంవర్థక శాఖ, టూరిజం రంగాల్లో ఒప్పందాలపైన కూడా సీఎం జగన్ సమీక్ష చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడి ప్రతిపాదనలను వీలైనంత త్వరగా కార్యరూపంలో తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ఇందులో 85శాతం కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించడమో, లేదా ఉత్పత్తికి సిద్ధం కావడమో జరిగిందని అధికారులు సీఎంకు వెల్లడించారు. రూ.38,573 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఇవి కాకుండా ఇంకా ఫుడ్ ప్రాసెసింగ్, పశుసంవర్థక శాఖ, టూరిజం రంగాల్లో ఒప్పందాలపైన కూడా సీఎం జగన్ సమీక్ష చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడి ప్రతిపాదనలను వీలైనంత త్వరగా కార్యరూపంలో తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.