ఈ మధ్యకాలంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు సామాన్య ప్రజలకు ఎంతగానో షాకిస్తున్న విషయం తెలిసిందే. సామాన్య ప్రజలకే కాదు ఏకంగా సెలబ్రిటీలు సైతం కొన్ని కొన్ని సార్లు కరెంటు బిల్లు చూసి షాక్ అవుతుంటారు తాజాగా తాప్సీకి ఇలాంటి అనుభవమే ఎదురైంది. 


 ఏకంగా తాప్సీకి 36000 కరెంటు బిల్లు చేతిలో పెట్టారు విద్యుత్ అధికారులు, దీంతో  షాక్ అయిన తాప్సీ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలియజేసింది, ఇక తన ట్వీట్ కి ఎలక్ట్రిసిటీ ముంబై అధికారిక ఖాతాను ట్యాగ్  కూడా చేసింది తాప్సీ. అయితే గతంలో కూడా ఇలా సెలబ్రెటీలకు సంబంధించి భారీ మొత్తంలో ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చిన సంఘటనలు కూడా ఉన్న విషయం తెలిసిందే,

మరింత సమాచారం తెలుసుకోండి: