పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు సుగంధ ద్రవ్యాల పార్క్కు ఉదయం 9.40 – 10.35 వరకు సీఎం జగన్ చేరుకుంటారు. ఐటిసి ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 11.10 గంటలకు గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటుచేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొంటారు. మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తారు. మధ్యాహ్నం 12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 12.50 గంటలకు గుంటూరు మెడికల్ కాలేజ్ చేరుకుని ప్లాటినం జూబ్లీ పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా వైసీపీ నేతలతో భేటి అవుతారు.
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు సుగంధ ద్రవ్యాల పార్క్కు ఉదయం 9.40 – 10.35 వరకు సీఎం జగన్ చేరుకుంటారు. ఐటిసి ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 11.10 గంటలకు గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటుచేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొంటారు. మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తారు. మధ్యాహ్నం 12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 12.50 గంటలకు గుంటూరు మెడికల్ కాలేజ్ చేరుకుని ప్లాటినం జూబ్లీ పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా వైసీపీ నేతలతో భేటి అవుతారు.