అసెంబ్లీతో పోలిస్తే పార్లమెంట్లో భేషజాలు లేకుండా అన్ని పార్టీల సభ్యులకు అవకాశం ఇచ్చారని లక్ష్మణ్ వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేక అబాసుపాలయ్యారని ఎంపీ కె లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర పథకాల పేరు మార్పు, నిధుల మళ్లీంపు విషయాలను ప్రస్తావించే అవకాశం వచ్చిందని ఎంపీ కె లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా పథకం అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎంపీ కె లక్ష్మణ్ పేర్కొన్నారు.
అసెంబ్లీతో పోలిస్తే పార్లమెంట్లో భేషజాలు లేకుండా అన్ని పార్టీల సభ్యులకు అవకాశం ఇచ్చారని లక్ష్మణ్ వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేక అబాసుపాలయ్యారని ఎంపీ కె లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర పథకాల పేరు మార్పు, నిధుల మళ్లీంపు విషయాలను ప్రస్తావించే అవకాశం వచ్చిందని ఎంపీ కె లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా పథకం అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎంపీ కె లక్ష్మణ్ పేర్కొన్నారు.