అమ్మాయిలను శారీరకంగా వాడుకోవడానికి ఏదేదో చెబుథున్నారు.. వారిని కామం తో చూస్తూ కోరికలు తీర్చుకునేవారు. అది నిజమైన ప్రేమ అని నమ్మిన యువథులు శారీరకంగా, మానసికంగా వారికి లొంగి పోతూన్నారు. చివరికి మొసపొయానని తెలుసుకొని పోలీసు స్టేషన్ కు పరిగెడుతున్నా రూ.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. అవి చూసిన యువతులు మగాల్లను గుడ్డిగా నమ్మి ప్రాణాలను కూడా వదిలెస్తున్నారు. ఇప్పుడు మరో ఘటన వెలుగు లోకి వచ్చింది. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి యువతి ని మ్యాట్రిమోనియల్ సైట్ లో చూసి ఆమెను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి ఆమెను శారీరకంగా దొచుకున్నాడు.. చివరికి జెండా ఎత్తివేశాడు..



వివరాల్లొకి వెళితే.. ఈ అమానుష ఘటన బిహార్ లో వెలుగు చూసింది. గయా నగరం లో హన్స్‌రాజ్ పబ్లిక్ స్కూల్ నడుపుతున్న మనీష్ రుక్రియార్ అనే వ్యక్తి మాట్రిమోనీ వెబ్‌సైట్‌ లో పెళ్లి కోసం రిజిస్టర్ చేసుకున్నాడు. కానీ ఆ ప్రొఫైల్‌లో తను ఒక రాజకీయ నాయకుడని పొందు పరిచాడు. నమ్రత అనే యువతి  అతని లైక్ చేసింది. అదే అదునుగా భావించిన అతను ఆమెను తన దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆమె అది నిజమని నమ్మింది. 



ఒకరోజు మనీష్ ఢీల్లీకి పనిమీద వస్తున్నట్లు నమ్రతతో చెప్పాడు. ఆ రోజు సాయంత్రం నమ్రతను కలిసి ఆమెను తన ఫ్రెండ్ దగ్గరకు పార్టీకోసం తీసుకెళ్లాడు. కానీ అక్కడ ఎవరూ లెకపొవడంతో ఆమెకు డౌట్ వచ్చి అడిగితే ఆమెకు సర్ ప్రైజ్ చెసానని నమ్మించాడు. ఆమెను త్వరలో వివాహం చేసుకుంటానని నమ్మించి.. ఆమెకు ఇష్టం లేకున్నా కూడా శృంగారం చేశాడు.. ఆ తర్వాత ఆమెను ఇంటి దగ్గర వదిలి వెళ్లాడు. తర్వాత అతనికి ఎన్ని సార్లు ఫోన్ చేసిన కూడా అతను లిఫ్ట్ చేయక పోవటంతో మొసపొయానని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: