1). ఎక్కువ నీరు తాగడం వల్ల మన శరీరంలో ద్రవం పెరిగి.. సమతుల్యత ఏర్పడుతుంది. దీంతో మీరు వల్ల మన శరీరంలో ఉండే ఉప్పు స్థాయిని తగ్గిస్తుంది. ఫలితంగా వికారం, అలసట, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
2). మనం ప్రతి రోజూ ఎక్కువ నీటిని తాగితే ఎలక్ట్రోలైట్ స్థాయిలో పడిపోతాయి. దీంతో బ్యాలెన్స్ తప్పి శరీరం షేక్ అవుతుంది. ఎలక్ట్రో స్థాయిలు తక్కువగా అయినప్పుడు కండరాల నొప్పి ,తిమ్మిరి వంటివి సంభవిస్తాయి.
3) ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మూత విసర్జన చేయడం చాలా అన్ఈజీగా ఉంటుంది. ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
4). ఎక్కువ నీరు తాగడం వల్ల ప్రతిసారి కూడా అలసట నీరసం వస్తూ ఉంటుంది. ఎక్కువ నీరు తాగితే మూత్రపిండాలు చాలా కష్టపడి పని చేయవలసి ఉంటుంది. దీనివలన మనకు ఒత్తిడి ఏర్పడుతుంది.. దీని వల్ల హార్మోన్ల ప్రతిచర్య ఆందోళనలకు గురవుతుంది.
అందుచేతనే నిపుణులు ఎక్కువ నీటిని తాగకూడదు అని సూచిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి