డైరెక్టర్ సూర్య తేజ డైరెక్షన్ లో వస్తున్న తాజా చిత్రం ఫోకస్.. ఇక ఇందులో విజయ్ శంకర్, సుహాసిని, భానుచందర్, అషు రెడ్డి అందరూ కలిసి ఈ మూవీలో నటిస్తున్నారు.. ఇక ఈ సినిమా ఒక మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింబడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది..తాజాగా ఈ సినిమా నుండి నటి సుహాసిని ఫోటో ఒకటి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ విడుదల చేయడం జరిగింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. డైరెక్టర్ సూర్య తేజ తన డెబ్ల్యూ మూవీని రిలాక్స్ మూవి చిత్ర మేకర్స్ ఈ సినిమాని ఫోకస్ అని చిత్రంగా తెరకెక్కిన డం జరుగుతోంది. ఇందులో ఆషు రెడ్డి ,విజయ శంకర్ హీరో,హీరోయిన్లుగా నటిస్తున్నారు అని తెలిపారు. ఇందులో ముఖ్యమైన పాత్రలో సుహాసిని నటిస్తోంది ఇప్పుడే ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను కూడా చూశాను చాలా బాగా నచ్చింది అని తెలియజేశాడు. ఇక ఇందులో కొంతమంది నటీనటులు మంచి మంచి పాత్రలు వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ సినిమా ని చూడండి అంటూ టీమ్ కి ఆల్ ది బెస్ట్ తెలియజేయడం జరిగింది.ఇక ఈ చిత్ర దర్శకుడు సూర్య తేజ మాట్లాడుతూ.. తను డైరెక్షన్ చేస్తున్న మొదటి చిత్రం ఫోకస్. ఈ సినిమా సుహాసిని గారికి సంబంధించిన లుక్ ను విడుదల చేయడం విజయేంద్ర ప్రసాద్ గారు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు డైరెక్టర్. ఇందులో షియాజీ షిండే, సూర్య భగవాన్, జీవ ఇలా ఎంతో మంది ఆర్టిస్టులు ఈ మూవీలో నటించడం జరిగింది.. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ సినిమా వచ్చే నెలలో విడుదల చేస్తున్నట్లుగా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: