పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే,  ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి'  సినిమా తర్వాత కొంత కాలం  పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు,  అయితే గ్యాప్ తర్వాత వాఖిల్ సబ్ సినిమాతో మంచి విజయం అందుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు, భీమ్లా నాయక్ సినిమా కూడా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ప్రస్తుతం కూడా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది,  ఇది ఇలా ఉంటే ఇప్పటికే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి ఆయన విషయం మనందరికీ తెలిసిందే,  ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత క్రిష్ జాగర్లమూడి  'కొండపొలం'  సినిమాను తెరకెక్కించడం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది,  అయితే తిరిగి హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ వచ్చే వారం నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

  ముందుగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది,  ఈ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా సెట్ ను కూడా వేసినట్లు తెలుస్తోంది.  ఈ షెడ్యూల్ తో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కానున్నట్లు తెలుస్తోంది,  మొఘల్ కాలం నాటి ఫిక్షనల్ కథతో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతోంది,  ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా,  జాక్వలిన్ ఫెర్నాండేజ్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే హరిహర వీరమల్లు సినిమాను పాన్ ఇండియన్ సినిమాగా తీర్చిదిద్దుతున్నారు,  మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: