ఇప్పటివరకు ఎన్నో ఇతర భాషా సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అత్యధిక షేర్ కలెక్షన్లను వసూలు చేసిన పది డబ్బింగ్ సినిమాల గురించి తెలుసుకుందాం.

యాష్ హీరో గా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 84.25 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. రజనీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో 2.O మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 54 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. రజనీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఐ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 28.10 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. రజనీ కాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 22.6 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. కాంచన 3 మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.

రజనీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన శివాజీ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 18.05    కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. ముని 3 సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 17.8 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 17.80 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 16.6 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: