ఇండియా లోనే గొప్ప దర్శకుడు గా పేరు తెచ్చుకున్న మణిరత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా మనిరత్నం "పొన్నియన్ సెల్వన్" అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగం సెప్టెంబర్ 30 వ తేదీన చాలా గ్రాండ్ గా తమిళ్ , తెలుగు ,  కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ ,  కార్తి ,  జయం రవి ,  ఐశ్వర్య రాయ్ ,  త్రిష ముఖ్య పాత్రలలో నటించగా ,  ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ కి మణిరత్నం దర్శకత్వం వహించడం ,  హేమ హేమీలు అయినా నటీనటులు ఈ మూవీ లో నటించడం , ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించడం వల్ల ఈ మూవీ పై విడుదలకు ముందు నుండి ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికి 13 రోజులు అవుతుంది. ఇప్పటికీ ఈ మూవీ 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.  ఈ 13 రోజుల్లో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 4.76Cr
సీడెడ్ : 84L
యు ఏ : 73L
ఈస్ట్ : 56L
వెస్ట్ : 43L
గుంటూర్ : 53L
కృష్ణ : 53L
నెల్లూర్ : 35L
13 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో పొన్నియన్ సెల్వన్ మూవీ  8.73 కోట్ల షేర్ , 16.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: