టాలీవుడ్ లో క్యూట్ హీరోయిన్ గా పేరు పొందిన అనుపమ పరమేశ్వరన్ మొదటిసారిగా నితిన్ నటించిన అ ఆ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అంతకుముందే ఈ ముద్దుగుమ్మ ప్రేమమ్ చిత్రంతో సౌత్ లో గుర్తింపు పొందింది. ఆ తర్వాత ఉన్నది ఒకటే జిందగీ, శతమానం భవతి, తదితర చిత్రాలలో నటించి బాగానే పేరు సంపాదించింది. తాజాగా నిఖిల్ తో కలిసి కార్తికేయ-2 చిత్రంలో నటించి ఇండియా వ్యాప్తంగా పేరును బాగా సంపాదించింది అనుపమ. మలయాళం ముద్దుగుమ్మ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయ్యింది.

ముఖ్యంగా అనుపమ అచ్చ తెలుగు అమ్మాయి తరహాలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ప్రస్తుతం అనుపమ చేతిలో మరికొన్ని చిత్రాలు ఉండగా సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్గా ఉంటూ అభిమానులకు తనకు సంబంధించిన విషయాలను సైతం అప్డేట్ చేస్తూ ఆనందపరిచేల చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది అనుపమ. అనుపమ మోడ్రన్ డ్రెస్సులో పాటు సాంప్రదాయమైన దుస్తులలో కనిపిస్తూ మైమరిపిస్తూ ఉంటుంది. తాజాగా పింక్ డ్రెస్సులు అనుపమ ఎంతో క్యూటుగా చాలా చిలిపిగా ఫోజులను ఇస్తూ ఉండేటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.ముఖ్యంగా తను వేసుకున్న డ్రస్సుని గాల్లోకి ఎగురేస్తూ అనుపమ మెస్మరైజింగ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో యువత పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈమధ్య అవకాశాల కోసం అనుపమ కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గానే ఉంటుందని అభిమానుల సైతం తెలియజేస్తున్నారు. గ్లామర్ షో చేయకుండానే యువతను బాగా ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.ముఖ్యంగా తన క్యూట్ మాటలతో అందాలతో ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే అనుపమ తన కెరీర్ లో ఎన్నో చిత్రాలను కూడా చేజేతులారా వదులుకుంది. అలా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయింది ఈ ముద్దుగుమ్మ.



మరింత సమాచారం తెలుసుకోండి: