యాంకర్ అనసూయకు భారీ గా ఫేమ్ ఉంది. అందుకే వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఆమెను ఎంచుకుంటున్నారు.

ఆమె విరివిగా షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ లో కూడా పాల్గొంటున్నారు. తాజాగా అనసూయ సిరిసిల్లలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లారటా.. అనసూయ రాకను తెలుసుకున్న యూత్ పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారని తెలుస్తుంది.ఆమెను చూసి తెగ హంగామా చేశారు. తన అభిమానులకు నమస్కరిస్తూ  అనసూయ వారితో మాట్లాడింది.. అనసూయను చూసేందుకు జనాలు తెగ ఎగబడ్డారు. పట్టువస్త్రాల దుకాణం కావడంతో అనసూయ సాంప్రదాయ  చీరకట్టులో మెరిసింది.

ఇక జనాల మధ్య నడిచేటప్పుడు ఆమె పైట ఒక్కసారిగా జారిపోయింది. దాంతో అనసూయ అక్కడే సరిచేసుకున్నారటా.. ఇదంతా వీడియోలో రికార్డు కూడా అయ్యింది. అనసూయ పైట జారుడు చూసి జనాలు  తెగ ఎగబడ్డారు.అంతా చూసేశాక ఇంకేం సర్దుకుంటారులే అని నెటిజెన్స్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. షాపులో మంచి కలెక్షన్ కూడా ఉంది. పెళ్లిళ్ల షాపింగ్ ఇక్కడే చేయండి అని చెప్పిన అనసూయ వారికి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. అనంతరం అభిమానులకు బై చెప్పి అక్కడి నుండి హైదరాబాద్ కు వచ్చేశారు.

కాగా అనసూయ యాంకరింగ్ మానేసిన సంగతి తెలిసిందే. ఆమె బుల్లితెరను వదిలేసి చాలా కాలం అయితే అవుతుంది. ఇటీవలఆ విషయం పై క్లారిటీ కూడా ఇచ్చింది. ఛానల్స్ టీఆర్పీ కోసం చెత్త స్టంట్స్, ట్రిక్స్ ప్లే చేస్తున్నాయని  అవి పోతే కానీ నేను యాంకరింగ్ తిరిగి మొదలుపెడతాను అని అన్నారు. జబర్దస్త్ షోపై ఆమెకు ఎంత అసహనం ఉందో తాజా ఘటనతో వెలుగులోకి అయితే వచ్చింది. అనసూయ టైం దొరక్క జబర్దస్త్ వదిలేస్తున్నట్లు గతంలో వెల్లడించారటా.. అది కారణం కాదని అయితే తేలిపోయింది.

ప్రోమోల కోసం యాంకర్స్ వ్యక్తిగత విషయాల మీద కూడా తప్పుడు మీనింగ్ వచ్చేలా డైలాగ్స్ ను పెడుతున్నారు. రష్మీ గౌతమ్ అయితే వీటికి బాగా అలవాటుపడ్డారు. ప్రేమ, పెళ్లి అంటూ ఆమె తరచుగా ఆడియన్స్ ని బాగా మభ్య పెడుతూ ఉంటారు. ఒకటికి పదిసార్లు చూసిన జనాలు నమ్మడం అయితే మానేశారు. ఇక అనసూయ జబర్దస్త్ లో ఉన్నప్పుడు హైపర్ ఆది ఒక ఆటాడుకున్నాడటా.ఆమె కోసం ప్రతి స్కిట్లో కొన్ని పంచ్ లు కూడా రాసుకునేవాడు. హైపర్ ఆది మీద కూడా అనసూయ కు కోపం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: