మెగా వారసురాలు నిహారిక కు ప్రేక్షకుల్లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా అయితే కాదు. చలాకీగా ఉండే నిహారిక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ కావడంతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

అయితే చైతన్య నిహారిక విడిపోతున్నారని వార్తలు అలాగే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తాజా గా నిహారిక సోషల్ మీడియా లో చేసిన పోస్ట్ బాగా వైరల్ అవుతోంది.

జిమ్ కు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ "ఐయామ్ డెత్డ్ బంగారం" అంటూ నిహారిక పేర్కొన్నారట.నిహారిక బంగారం అని పిలవడంతో ఆ అదృష్టవంతుడు ఎవరనే చర్చ కూడా జరుగుతోంది. నిహారిక పోస్ట్ లు అంత సులువుగా అర్థం కావని కొంతమంది అయితే చెబుతున్నారు. బంగారం అంటూ  నిహారిక పిలిచిన ఆ అదృష్టవంతుడు ఎవరో తెలియాలంటే మాత్రం మరి కొంత కాలం ఎదురు చూడాల్సిందే.

మరోవైపు హీరోయిన్ గా నిహారిక బిజీ కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా విజయవంతంగా తన కెరీర్ ను కొనసాగించాలని కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ అండదండలు నిహారికకు పుష్కలంగా ఉన్నాయట.పలు ప్రాజెక్ట్ లకు నిహారిక నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారనీ తెలుస్తుంది..

గత కొన్నేళ్లలో నిహారిక ఆస్తుల విలువ కూడా భారీ గా పెరిగింది. నిహారిక కొన్నిరోజుల క్రితం సొంతంగా ఆఫీస్ ను కూడా మొదలుపెట్టారు. నిహారిక చైతన్య మధ్య ఎందుకు గొడవ వచ్చిందనే ప్రశ్నకు కూడా సమాధానం రావాలి.. నిహారిక కోరుకుంటే మెగా ఫ్యామిలీ ప్రాజెక్ట్ లలోనే ఆమెకు వరుస ఆఫర్లు వస్తాయనే విషయం తెలిసిందే. నిహారిక కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారనీ తెలుస్తుంది..తన కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుందట నిహారిక. గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.మరి నిహారిక వరుస సినిమాలలో నటిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: