అయితే దర్శకుడు పూరి జగన్నాథ్ చార్మి మధ్య మంచి సాన్నిహిత్యం సంబంధం ఉంది. అయితే ఇక వీరిద్దరి బంధానికి ఇప్పటివరకు మీడియా ఎన్నో పేర్లు పెట్టింది అని చెప్పాలి ఇదంతా పక్కన పెడితే పూరి కనెక్ట్ అనే నిర్మాణ సంస్థ వ్యవహారాలు మొత్తం అటు చార్మి స్వయంగా చూసుకుంటుంది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం పూరి సక్సెస్లు అటు చార్మి కూడా సగ భాగంగా మారిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం పూరి జగన్నాథ్ చార్మి ని దూరం పెడుతున్నాడు అనే విషయం మాత్రం అర్థమవుతోంది. ఇలా ఛార్మిని దూరం పెట్టడానికి పెద్ద కారణమే ఉందట.
పూరి జగన్నాథ్ కూతురు ఇటీవలే తన చదువును పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే సినిమాల మీద ఆసక్తి కలిగి ఉందట. ఇక తనకు ఉన్న ఆసక్తి కారణంగా తన తండ్రి నిర్మాణ సంస్థ అయిన పూరి కనెక్ట్ బాధ్యతలను చూసుకుంటానని తెలియజేసిందట పూరి కూతురు. ఇక దీనికి ఇక పూరి జగన్నాథ్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండతో తెరకెక్కించబోయే జనగణమన సినిమా ఉండి ఇక నిర్మాణ సంస్థ బాధ్యతలను పూరి కూతురు తీసుకునే అవకాశం ఉంది. దీంతో పూరి జగన్నాథ్ ఇక ఛార్మిని దూరం పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో పూరి అభిమానులు కూడా చార్మిని దూరం పెడుతున్నారు. మరీ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అనేది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి