పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు లతో అటు రాజకీయాల తో ఫుల్ బిజీ గా గడుపుతున్నారు. రాజకీయా ల్లో రాణి స్తూనే సమయం దొరికి నప్పుడల్లా లు చేస్తూ ఆకట్టుకుం టున్నారు.ఇప్పటికే పవన్ వరుస లను లైనప్ చేసి రెడీగా ఉన్నారు. ఇక రాజకీయా ల్లో పవన్ చాలా చురుగ్గా పాల్గొంటు న్నారు. అధికార పార్టీపై నిప్పులు చెరుగు తున్నారు పవన్. ప్రజలకు సేవ చేయడాని కి రాజకీయాల్లో కి వచ్చానని.. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండేది లేదని పవన్ తన ప్రసంగాల తో ప్రజలను ఆకర్షిస్తు న్నారు. పవన్ సీఎం కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. అలాగే అభి మానులు ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. పవన్ వస్తే తప్పకుండా రాజకీయా ల్లో మార్పులు వస్తాయని అంటున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు దర్శకుడు, నటుడు ఎస్ జె సూర్య.

పవన్ కళ్యాణ్ స్వచ్ఛమైన మనసు తెలుగు రాష్ట్రాల ప్రజల కు తెలుసు. అతను నాకు మంచి స్నేహితుడు. ఇద్దరు కలిసి చాలా కాలంగా జర్నీ చేస్తున్నాం. ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు నేను గర్వంగా ఫీలవుతాను` అని అన్నారు. సూర్య వ్యాఖ్యలతో పవన్ అభిమానులు సంబర పడుతున్నారు.

ఇక పవన్ ఎస్ జే సూర్య కాంబినేషన్ లో వచ్చిన ఖుషి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే ఈ ఇద్దరి కాంబో లో కొమరం పులి అనే కూడా వచ్చింది. కానీ ఈ ఆశించిన స్థాయి లో ప్రేక్ష కులను ఆకట్టు కోలేక పోయింది. ఇప్పుడు సూర్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లో కీలక పాత్ర లో కనిపించనున్నారు ఎస్ జే సూర్య.

మరింత సమాచారం తెలుసుకోండి: