ఆకలి చావులు రోజు రోజుకు ఆఫ్ఘాన్ లో పెరిగిపోతున్నాయి. తాజాగా పశ్చిమ కాబూల్ లో ఉన్న హజారా కమ్యూనిటీ లో కొంత మంది చిన్నారులు ఆకలి తో చనిపోయారు. ఈ విషయాన్ని ఆ దేశ మాజీ నాయకుడు మొహ్మద్ మొహాఖేక్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయితే చనిపోయిన చిన్న పిల్లలు దాదాపు 8 మంది వరకు ఉంటారని ఆయన తెలిపారు. అయితే ఆ 8 మంది కూడా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. అయితే ఆఫ్ఘాన్ లో హజారా కమ్యూనిటీ వారిని చిన్న చూపు చూస్తారని సమాచారం. అయితే మొహాఖేక్ కూడా ఆఫ్ఘాన్ లో ఉన్న హాజారా, షీయా వారిని గౌరవించాలని అన్నారు. అయితే ముఖ్యంగా ఆఫ్ఘాన్ లో 9 శాతం ఉన్న హాజారా లు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు అని సమాచారం. అలాగే వీరిని గతలో తాలిబన్లు కూడా హింస గురి చేసారని తెలుస్తుంది. దీంతో ఇప్పుడు మళ్లి హజారా కు చెందిన వారే ఆకలి తో చనిపోతుంటే తాలిబన్లు పట్టించు కోవడం లేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు .
ఆకలి చావులు రోజు రోజుకు ఆఫ్ఘాన్ లో పెరిగిపోతున్నాయి. తాజాగా పశ్చిమ కాబూల్ లో ఉన్న హజారా కమ్యూనిటీ లో కొంత మంది చిన్నారులు ఆకలి తో చనిపోయారు. ఈ విషయాన్ని ఆ దేశ మాజీ నాయకుడు మొహ్మద్ మొహాఖేక్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయితే చనిపోయిన చిన్న పిల్లలు దాదాపు 8 మంది వరకు ఉంటారని ఆయన తెలిపారు. అయితే ఆ 8 మంది కూడా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. అయితే ఆఫ్ఘాన్ లో హజారా కమ్యూనిటీ వారిని చిన్న చూపు చూస్తారని సమాచారం. అయితే మొహాఖేక్ కూడా ఆఫ్ఘాన్ లో ఉన్న హాజారా, షీయా వారిని గౌరవించాలని అన్నారు. అయితే ముఖ్యంగా ఆఫ్ఘాన్ లో 9 శాతం ఉన్న హాజారా లు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు అని సమాచారం. అలాగే వీరిని గతలో తాలిబన్లు కూడా హింస గురి చేసారని తెలుస్తుంది. దీంతో ఇప్పుడు మళ్లి హజారా కు చెందిన వారే ఆకలి తో చనిపోతుంటే తాలిబన్లు పట్టించు కోవడం లేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు .