ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి... గీతం యూనివర్సిటీ ఆక్రమణలో వున్న ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ నారా లోకేష్ చేసిన ట్వీట్ కు కొందరు నెటిజనులు స్పందించిన తీరుని బట్టి ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. నారా లోకేష్ ని ఉద్దేశిస్తూ ఒక యువకుడు ట్వీట్ చేశాడు.. ఆ ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది... ఆ ట్వీట్ లో నెటిజన్ ఏమన్నాడంటే " మీరు ఇలా సపోర్ట్ ఇస్తాం అంటే మా పొలం పక్కనే రెండు ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ వుంది నా పొలంలో కలిపేసుకుంటా... జై లోకేష్ అన్న... " అని సరదాగా ట్వీట్ చేశాడు.

దీన్ని బట్టి చూస్తే ప్రజలలోకి తెలుగు దేశం పార్టీ పట్ల ఎలాంటి సంకేతాలు వెళ్తున్నాయో స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక నిర్మించలేని వారికి కూల్చే హక్కు లేదని చెప్పిన చంద్రబాబు బాబు నాయుడు గారు చేసిన కామెంట్ల పట్ల ఇలాంటి స్పందనలే వస్తున్నాయి. కబ్జా చెయ్యలేని వాడికి కబ్జా నుంచి భూమిని విడిపించే అర్హత లేనట్లుగా చంద్రబాబు వైఖరి ఉన్నట్లుంది అని నెటిజనుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇంకా పూర్తి వివరాలు కింద వున్న వీడియోలో చూడండి.. అలాగే ఇలాంటి మరిన్ని రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోండి...





https://youtu.be/ceOpnNhWjh0

మరింత సమాచారం తెలుసుకోండి: