మనకు తెలిసిందే ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయారయ్యిందో . చాలా దారుణాతి దారుణమైన సిచువేషన్ ఫేస్ చేస్తుంది పాకిస్తాన్ . దానంతటకీ కారణం పాకిస్తాన్. ఎస్ పాకిస్తాన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు పాకిస్తాన్ రూపురేఖలనే మార్చేసేలా చేస్తుంది. మరి ముఖ్యంగా పాకిస్తాన్ పెహల్గాం  పై చేసిన అటాక్ భారతీయులకు బాగా కోపం తెప్పించింది. నిద్రపోతున్న పులిని లేపి గెలుక్కోవడం అంటే ఇదే అనే సామెతలో సైలెంట్ గా ఉండే ఇండియా పై అటాక్ చేసి తన గోతిని తానే తవ్వుకుంది పాకిస్తాన్ .
 

కాగా పెహల్గంలో జరిగిన అటాక్ కి ప్రతీకారం తీర్చుకోవడానికి ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది ఇండియా . పూర్తిగా ఉగ్ర స్దావరాలని మట్టు పెట్టింది.  అయితే దానికి కౌంటర్గా మళ్లీ ఇండియా పై అటాక్ చేస్తుంది పాకిస్తాన్ . ఇండియన్ ఆర్మీ వాటిని సమర్థవంతంగా తిప్పి కొడుతుంది . ఇలాంటి మూమెంట్లోనే మే తొమ్మిదవ తేదీ వరుస డ్రోన్లతో భారత్ .. పాకిస్తాన్ పై దాడికి దిగింది . ఈ దాడుల్లో ఇస్లామాబాద్ - కరాచి రావాల్పిండి  వంటి ప్రధాన నగరాలలో పూర్తిగా ధ్వంసమయ్యాయి భారీగా ప్రాణనష్టం.. అలాగే ఆస్తి నష్టం జరిగింది .



వాళ్లు తీసిన గోతిలో వాళ్లే పడేలా చేస్తుంది. అయితే మే 9 వ తేదీ అంటే పాక్ ఎప్పుడు భయపడుతుంది దానికి కారణం మే తొమ్మిదవ తేదీ గతంలో చాలా చాలా బ్యాడ్ ఇన్సిడేంట్స్ ఎదుర్కోవడమే . 2023 మే 9 లాగానే నేడు కూడా పాక్ కి బ్లాక్ డే గా మారిపోయింది . సరిగ్గా రెండేళ్ల కిందట మే 9 వ తేదీ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు . ఆ తర్వాత పాక్  లో హింస ఎలా చెలరేగింది అనేది పాకిస్తానీలు అంత ఈజీగా మర్చిపోలేరు . దీనివల్ల కోట్ల రూపాయల నష్టం చవిచూసింది .



అంతేకాదు ఈ దాడుల్లో పాకిస్థాన్ కి రెండు బిలియన్ల పాకిస్తానీ రూపాయల నష్టం వాటిల్లింది.  అయితే ఆ నష్టం  నుంచి బయటపడడానికి ఎన్నో ఏళ్లు శ్రమించింది . ఆ కష్టం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పాకిస్తాన్ మరొకసారి ఇండియాను గెలికింది . సరిగ్గా మే 9వ తేదీ రోజున పాకిస్తాన్ ఎంతో ప్రెస్టీజియస్ గా భావించే కరాచీ మొత్తం ధ్వంసం అయిపోవడం పాకిస్తానీలకు బిగ్ షాక్ ఇచ్చినట్లయింది. సరిగ్గా మే 9వ తేదీ భారత్ పై దాడులు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది .



మరింత సమాచారం తెలుసుకోండి: