శ్రీముఖి.. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. బుల్లి తెరపై తన మాటలతో ఎప్పటికప్పుడు మాయ చేస్తు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. యాంకర్ సుమ, ఉదయభాను, ఝాన్సీ, వంటి యాంకర్ లు ఉన్నా కూడా ఈమెకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నది. కేవలం బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై ఆయన కూడా తన సత్తా చాటుతూ వస్తోంది. ప్రస్తుతం శ్రీముఖి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్ గా నటిస్తున్నది. యాంకర్ గా ఉన్న సమయాలలో ఈమె మాటలకు కుర్రకారులను ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేస్తు ఉంటుంది.ప్రతి సంవత్సరము కూడా పలు చానల్స్ కు సంబంధించి వార్షికోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా జీ ఛానల్ లో కూడా 17 వ యూనివర్సిరీ కు సంబంధించిన ఒక ప్రోమో చాలా వైరల్ గా మారుతోంది. ఈ ప్రోగ్రాంలో యాక్టర్స్, ఫ్యాన్స్ అందరూ పాల్గొనడం జరిగింది. ఇక ఈ స్టేజ్ పైన ఎవరు పర్ఫార్మెన్స్ తో వారు బాగా ప్రదర్శించడం జరిగింది. ఇక ఇలాంటి సెలబ్రేషన్ కి యాంకర్ శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. శ్రీముఖి కూడా అందరితో పాట బాగా హడావిడి చేసింది.ఇక ఈ కార్యక్రమానికి f-3 చిత్ర బృందం కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇక వీరందరి పర్ఫామెన్స్ చూసిన శ్రీముఖి కూడా యష్ తో కొంచెం మరొ క లెవెల్ లోకి వెళ్ళిపోయింది అని చెప్పవచ్చు. యష్ మాస్టర్ తో రొమాంటిక్ స్టెప్పులు వేయడం జరిగింది. ఇక వీరిద్దరి పర్ఫామెన్స్ పూర్తయిన తర్వాత..యష్ భార్య సీరియస్ అయినట్లు సమాచారం. ఈ కోపాన్ని తగ్గించుకోవడానికి ఒక సెలబ్రిటీస్ ఇలా మాట్లాడడం జరిగింది.. మీ ఆయనే నవ్వు చెల్లెమ్మ టెన్షన్ పడకు అని తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈ మాటతో యష్ భార్య కాస్త కూల్ అయినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: