కాల్వల్లో పూడిక తియ్యలేరు కానీ పొలాల పాస్ పుస్తకాల్లో మాత్రం జగన్ ఫోటో ఏమిటని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాలకు పెట్టిన డబ్బు రైతులకు ఇచ్చి ఉంటే మెరుగైన ఫలితాలు వచ్చేవని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. తెనాలి నియోజకవర్గంలో 7లక్ష 75వేల క్వింటాళ్లు వరి పండిస్తే ప్రభుత్వం కేవలం 900క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసిందని మనోహర్ అన్నారు.
కాల్వల్లో పూడిక తియ్యలేరు కానీ పొలాల పాస్ పుస్తకాల్లో మాత్రం జగన్ ఫోటో ఏమిటని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాలకు పెట్టిన డబ్బు రైతులకు ఇచ్చి ఉంటే మెరుగైన ఫలితాలు వచ్చేవని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. తెనాలి నియోజకవర్గంలో 7లక్ష 75వేల క్వింటాళ్లు వరి పండిస్తే ప్రభుత్వం కేవలం 900క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసిందని మనోహర్ అన్నారు.