అనురాగ్ యూనివర్సిటీ సెట్ ద్వారా ప్రవేశాలు పొందిన మొదటి యాభై మందికి ఉచితంగా ల్యాప్టాప్లు ఇవ్వనున్నట్లు నీలిమ తెలిపారు. జేఈఈలో 75వేల వరకు, ఎంసెట్లో పది వేల ర్యాంకు సాధించిన విద్యార్థులకు కూడా ఫీజు రాయితీలు ఉంటాయని ఆమె అన్నారు. అనురాగ్ యూనివర్సిటీలో కోర్సులు పూర్తి చేసిన వారందరికీ ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయని వీసీ రామచంద్రం కూడా తెలిపారు.
అనురాగ్ యూనివర్సిటీ సెట్ ద్వారా ప్రవేశాలు పొందిన మొదటి యాభై మందికి ఉచితంగా ల్యాప్టాప్లు ఇవ్వనున్నట్లు నీలిమ తెలిపారు. జేఈఈలో 75వేల వరకు, ఎంసెట్లో పది వేల ర్యాంకు సాధించిన విద్యార్థులకు కూడా ఫీజు రాయితీలు ఉంటాయని ఆమె అన్నారు. అనురాగ్ యూనివర్సిటీలో కోర్సులు పూర్తి చేసిన వారందరికీ ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయని వీసీ రామచంద్రం కూడా తెలిపారు.