భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న అమెరికాకు ఇప్పుడు భారత్ షాక్ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అమెరికాలో ఎన్నికలు ఉన్న నేపధ్యంలో ఇప్పుడు  భారతీయులను మచ్చిక చేసుకునే విధంగా ట్రంప్ సర్కార్ అడుగులు వేస్తుంది. అయితే...అమెరికా సాయాన్ని మాత్రం భారత్ వద్దనే సూచనలు ఉన్నాయి. 

 

జర్మనీ లో ఉన్న తమ సైనికులను భారత్ చైనా సరిహద్దులకు పంపిస్తామని అమెరికా విదేశాంగ శాఖా మంత్రి అన్నారు. ఒక్కసారి అమెరికా సైనికులు భారత్ లో అడుగుపెడితే ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే అవకాశాలు ఉంటాయి. మధ్య ప్రాచ్యంలో, ఆఫ్ఘన్ లో, ఆఫ్రికా దేశాల్లో ఏ విధంగా అయితే అమెరికా సైనికులను ఉగ్రవాదంపై పోరులో పంపి ఆక్రమి౦చి ఇప్పుడు పెత్తనం చేలాయిస్తుందో అదే విధంగా భారత్ లో కూడా చేసే అవకాశాలు ఉన్నాయని అందుకే కేంద్రం వద్దనే ఆలోచనలో ఉంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: