కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాతో సహకార డెయిరీలపై రోజురోజుకీ ఆర్థిక భారం పెరుగుతోందని సంగం డెయిరీ ఛైర్మన్ ధూలిపాళ్ల నరేంద్ర అన్నారు. అముల్ కంపెనీ కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకార డెయిరీలను ఇబ్బందులకు గురిచేస్తోందని నరేంద్ర ఆరోపించారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలో జరిగిన డెయిరీ సర్వ సభ్య సమావేశంలో ధూలిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాతో సహకార డెయిరీలపై రోజురోజుకీ ఆర్థిక భారం పెరుగుతోందని సంగం డెయిరీ ఛైర్మన్ ధూలిపాళ్ల నరేంద్ర అన్నారు. అముల్ కంపెనీ కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకార డెయిరీలను ఇబ్బందులకు గురిచేస్తోందని నరేంద్ర ఆరోపించారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలో జరిగిన డెయిరీ సర్వ సభ్య సమావేశంలో ధూలిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు.