చైనా తీరును తప్పుబట్టిన అమెరికా దౌత్యవేత్త ఎలిజెబెత్ జోన్స్... భారత్, అమెరికా మధ్య వ్యాపార లావాదేవీలు రెట్టింపయ్యాయని అన్నారు. ఇరుదేశాల మధ్య 157 బిలియన్ డాలర్ల వర్తకం జరుగుతోందని జోన్స్ గుర్తు చేశారు. అదే సమయంలో యుద్ధ విన్యాసాలపై చైనా అభ్యంతరాన్ని భారత్ తోసి పుచ్చింది. తమకు నచ్చిన దేశంతో యుద్ధ విన్యాసాలు చేసే హక్కు తమకు ఉందంటూ భారత్ ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది. ఉత్తరాఖండ్లోని వాస్తవాధీన రేఖ యుద్ధ అభ్యాస్ పేరిట జరగుతున్న సైనిక విన్యాసాలు రెండు వారాల పాటు జరుగుతాయి.
చైనా తీరును తప్పుబట్టిన అమెరికా దౌత్యవేత్త ఎలిజెబెత్ జోన్స్... భారత్, అమెరికా మధ్య వ్యాపార లావాదేవీలు రెట్టింపయ్యాయని అన్నారు. ఇరుదేశాల మధ్య 157 బిలియన్ డాలర్ల వర్తకం జరుగుతోందని జోన్స్ గుర్తు చేశారు. అదే సమయంలో యుద్ధ విన్యాసాలపై చైనా అభ్యంతరాన్ని భారత్ తోసి పుచ్చింది. తమకు నచ్చిన దేశంతో యుద్ధ విన్యాసాలు చేసే హక్కు తమకు ఉందంటూ భారత్ ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది. ఉత్తరాఖండ్లోని వాస్తవాధీన రేఖ యుద్ధ అభ్యాస్ పేరిట జరగుతున్న సైనిక విన్యాసాలు రెండు వారాల పాటు జరుగుతాయి.