ట్రేడింగ్ సంస్థ యజమానులకు ఫోన్ చేసి అడిగితే తాము దుబాయ్ లో ఉన్నామని... తమ వెనుక దుబాయ్ షేక్ లు ఉన్నారని ఇన్వెస్టర్లకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. చిరు వ్యాపారులు చేసి... ఇంట్లో బంగారం అమ్మి, మరికొంత మంది అప్పు చేసి ఒక లక్ష నుంచి 20లక్షల వరకు కట్టినట్లు బాధితులు తెలిపారు. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకొని... దుబాయ్ నిందితులు ఖాలేద్, అమర్ హుస్సేన్ను పట్టుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.
ట్రేడింగ్ సంస్థ యజమానులకు ఫోన్ చేసి అడిగితే తాము దుబాయ్ లో ఉన్నామని... తమ వెనుక దుబాయ్ షేక్ లు ఉన్నారని ఇన్వెస్టర్లకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. చిరు వ్యాపారులు చేసి... ఇంట్లో బంగారం అమ్మి, మరికొంత మంది అప్పు చేసి ఒక లక్ష నుంచి 20లక్షల వరకు కట్టినట్లు బాధితులు తెలిపారు. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకొని... దుబాయ్ నిందితులు ఖాలేద్, అమర్ హుస్సేన్ను పట్టుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.