అయితే ఏపీలో ఈ సారి ఏపీలో ఎన్డీయే కూటమికి 19-23 వరకు లోక్ సభ సీట్లు వస్తాయని.. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సంస్థ చెబుతోంది. వైసీపీకి 2-3 స్థానాలు, ఇండియా కూటమికి సున్నా కే పరిమితం అవుతుందని స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ పేర్కొంది. ప్రస్తుతం ఈ సర్వేలు టీడీపీకి అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.
అయితే ఏపీలో ఈ సారి ఏపీలో ఎన్డీయే కూటమికి 19-23 వరకు లోక్ సభ సీట్లు వస్తాయని.. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సంస్థ చెబుతోంది. వైసీపీకి 2-3 స్థానాలు, ఇండియా కూటమికి సున్నా కే పరిమితం అవుతుందని స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ పేర్కొంది. ప్రస్తుతం ఈ సర్వేలు టీడీపీకి అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.