మోదీ వల్ల బీజేపీ నష్టమే అని పేర్కొన్న వార్తా పత్రిక దానికి గల కారణాలను విశ్లేషించింది. అలాగే మోదీకి వారసుడిగా ఎవరు అర్హులో కూడా చర్చించింది. అయితే ఫలానా అని ఆ మేగజైన్ ఎవరినీ తేల్చలేదు. దిల్లీ లిక్కర్ కుంభకోణంలో బెయిల్ పై విడుదల అయిన అరవింత్ కేజ్రీవాల్ వస్తూ వస్తూనే ఆసక్తికర చర్చకు తెరలేపారు. బీజేపీలో 75 ఏళ్లు నిండిన వారిని సాగనంపే సంప్రదాయం ఉందని ఈ కారణం చేతనే.. మురళీ మనోహర్ జోషి, ఎల్ కే ఆడ్వాణీ, వెంకయ్య నాయుడు, సుమిత్రా మహజన్ లను పక్కన పెట్టారని ఆయన పేర్కొన్నారు.
మోదీ వల్ల బీజేపీ నష్టమే అని పేర్కొన్న వార్తా పత్రిక దానికి గల కారణాలను విశ్లేషించింది. అలాగే మోదీకి వారసుడిగా ఎవరు అర్హులో కూడా చర్చించింది. అయితే ఫలానా అని ఆ మేగజైన్ ఎవరినీ తేల్చలేదు. దిల్లీ లిక్కర్ కుంభకోణంలో బెయిల్ పై విడుదల అయిన అరవింత్ కేజ్రీవాల్ వస్తూ వస్తూనే ఆసక్తికర చర్చకు తెరలేపారు. బీజేపీలో 75 ఏళ్లు నిండిన వారిని సాగనంపే సంప్రదాయం ఉందని ఈ కారణం చేతనే.. మురళీ మనోహర్ జోషి, ఎల్ కే ఆడ్వాణీ, వెంకయ్య నాయుడు, సుమిత్రా మహజన్ లను పక్కన పెట్టారని ఆయన పేర్కొన్నారు.