హిందీలో మధూర్ బండార్కర్ దర్శకత్వంలో వచ్చిన ట్రాఫిక్ సిగ్నల్ చిత్రంలో నటించిన నీతూ చంద్ర ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సుమంత్ హీరోగా వచ్చిన గోదావరి చిత్రంలో సుమంత్ మరదలిగా నటించింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ టూ పీస్ బికినీలో నీతూ సెల్ఫీ తీసుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. 'ప్రపంచం తలకిందులుగానే బాగుంది' అని తన వాల్ లో రాసుకుంది.

 

 

పింక్ కలర్ బికినీలో ఉన్న నీతూ ఫోటోకు నెటిజన్లు, ఆమె అభిమానులు ఫిదా అయిపోయారు. ‘హాట్ నెస్ ఓవర్లోడెడ్, సో బ్యూటీఫుల్, సెక్సీ..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్లో తన ఫిట్ నెస్ కు చెందిన వీడియోలు ఎక్కువగా పోస్ట్ చేస్తూంటుంది. కొన్నేళ్ల క్రితం మరో భామతో లెస్బియన్ ఫోటోషూట్ చేసి వార్తల్లో నిలిచింది. నిత్యం ఫిట్ గా ఉండే నీతూ పలు ఫ్యాషన్ షోల్లో పాల్గొంటూంటుంది. పలు సినిమాల్లో ఫోటో షూట్స్ లో గతంలో హాట్ హాట్ అందాలను ఒలకబోసింది. గ్లామర్ మెండుగా ఉన్న నీతూ ఎన్నో హాట్ పిక్స్ లో మెరిసిపోయింది. తెలుగులో విష్ణు, సత్యమేవ జయతే, మనం సినిమాల్లో నటించింది. రాజశేఖర్-జీవితకూ ఈమెకు మధ్య సత్యమేవజయతే సినిమా విషయంలో వివాదాలు జరిగాయి. 

 

తైక్వాండోలో రెండు బ్లాక్ బెల్ట్ లు సాధించిన నీతూ 1997 ప్రపంచ తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత్ తరపున పాల్గొంది. స్పోర్ట్స్ పర్సన్ గా ఎన్బీఏ బాస్కెట్ బాల్ కు ప్రమోషన్ చేస్తోంది. రీసెంట్ గా ఇష్కా అనే వీడియో సాంగ్ లో నటించింది. క్లాసికల్ డ్యాన్స్ లో కూడా నితూకు ప్రావీణ్యం ఉంది.


view this post on Instagram

The world is better upside down💕👙

A post shared by Neetu N Chandra (@neetunchandra) on

మరింత సమాచారం తెలుసుకోండి: