తొమ్మిది ఎపిసోడ్లుగా తొమ్మిది కథలను చెప్పడానికి సిద్ధమవుతున్నారు. ఈ తొమ్మిది కథలను తొమ్మిది మంది దర్శకులు కేవీ ఆనంద్, గౌతమ్ మీనన్, బిజోయ్ నంబియార్, కార్తీక్ సుబ్బరాజ్, పొన్రామ్, హాలిత షలీమ్, కార్తీక్ నరేన్, రతీంద్రన్ ప్రసాద్, అరవింద్ స్వామి డైరెక్ట్ చేయబోతున్నారు. అలానే తొమ్మిది మంది సినిమాటోగ్రాఫర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు పని చేయబోతున్నారు.
ఈ వెబ్ సిరీస్ తోనే సూర్య, విజయ్ సేతుపతి లాంటి హీరోలు డిజిటల్ డెబ్యూ చేయబోతున్నారు.ఈ రేంజ్ లో ఓ వెబ్ సిరీస్ రూపొందించడం ఇండియాలో ఇదే తొలిసారి. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సిరీస్ కోసం భారీగా ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. మరి ఈ సిరీస్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి! ఇలాంటి మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..