ప్రపంచ వ్యాప్తంగా కరోనా గత మూడు రోజుల్లోనే కొత్తగా రెండు లక్షల మందికి సోకింది. ఇప్పటి వరకు ఉన్న లెక్కలను బట్టి చూస్తే శనివారం ఉదయంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11 లక్షలకు చేరుకుంది. ఇక కరోనా మృతుల సంఖ్య 59 వేలు దాటేసింది. ఇక మనదేశంలో కూడా కరోనా జోరందుకుంది. కరోనా మూడు వేలు దాటగా... కరోనా మరణాలు 84కకు చేరుకున్నాయి. ఇక ఏపీలో కరోనా కేసులు 164 ఉండగా... తెలంగాణలో ఇవి 229 చేరుకున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా శనివారం ఉదయం 6 గంటల అప్డేట్స్ ఇలా ఉన్నాయి...
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 10, 98, 006
మృతుల సంఖ్య - 59, 141
రికవరీ కేసుల సంఖ్య - 2, 28, 405
యాక్టివ్ కేసుల సంఖ్య - 8, 10, 460
క్లోజ్డ్ కేసుల సంఖ్య - 2, 87, 546
వరల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు
అమెరికా - 2, 77, 161 - 7392
ఇటలీ - 1, 19, 827 - 14, 681
స్పెయిన్ - 1, 19, 199 - 11, 198
భారత్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 3053
ఇండియాలో గత 24 గంటల్లో 508 కొత్త కేసులు నమోదు
మృతులు - 84
తెలంగాణలో కేసులు - 229
తెలంగాణ మృతులు - 11
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
ఏపీలో కేసులు - 161
ఏపీలో మృతులు - 1
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple