మా ఎన్నికల ఫలితాలు నిర్థారణ అయిన అనంతరం మంచు విష్ణుతో మెగా కుటుంబం రాజీకి వెళ్లనుంది అని తెలుస్తోంది. ఈ ఎన్ని కలు సామరస్యంగానే సాగాయని, క్రమశిక్షణకు పూర్తి ప్రాధాన్యం ఇచ్చారని సంబంధిత పర్యవేక్షకులు, మా మాజీ అధ్యక్షులు ముర ళీ మోహన్ సంతృప్తి వ్యక్తం చేశారు. కౌంటింగ్ వేళ కూడా ఆయనే మొత్తం పనులను పర్యవేక్షించి మంచి పేరు తెచ్చుకున్నారు. మ రో వివాదానికి తావే లేకుండా ఆయన వ్యవహరించిన తీరు సభ్యులను సంతోషపెట్టింది. ఇప్పుడీయనే మాలో ఉన్న రెండు వర్గాలను రాజీ చేయనున్నారని సమాచారం.
మా ఎన్నికల ఫలితాలు నిర్థారణ అయిన అనంతరం మంచు విష్ణుతో మెగా కుటుంబం రాజీకి వెళ్లనుంది అని తెలుస్తోంది. ఈ ఎన్ని కలు సామరస్యంగానే సాగాయని, క్రమశిక్షణకు పూర్తి ప్రాధాన్యం ఇచ్చారని సంబంధిత పర్యవేక్షకులు, మా మాజీ అధ్యక్షులు ముర ళీ మోహన్ సంతృప్తి వ్యక్తం చేశారు. కౌంటింగ్ వేళ కూడా ఆయనే మొత్తం పనులను పర్యవేక్షించి మంచి పేరు తెచ్చుకున్నారు. మ రో వివాదానికి తావే లేకుండా ఆయన వ్యవహరించిన తీరు సభ్యులను సంతోషపెట్టింది. ఇప్పుడీయనే మాలో ఉన్న రెండు వర్గాలను రాజీ చేయనున్నారని సమాచారం.