తెలంగాణ
ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించమని కోరుతున్నా కూడా ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం
ప్రభాకర్ పేర్కొన్నాడు. ఏ ఈ విషయం పైన , అంశంపై అయినా అవసరము ఉన్న లేకున్నా ట్విటర్లో స్పందించే మంత్రి కేటీఆర్..
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఎందుకు స్పందన లేదు అని ఆరోపణలు చేశారు.
ఇక
ఆర్టీసీ సమ్మె గురించి గవర్నర్తో నివేదిక తెచ్చుకున్న కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటుంది అని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. గల్లీలో పోట్లాట, ఢిల్లీలో దోస్తానా అనంతగా జేపీతో టీఆర్ఎస్ స్నేహం చేస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. ఇక పాఠశాలలకు సెలవులు ఇచ్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్న సీఎం కేసీఆర్ గురించి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించడం జరిగింది.
మీరు టీఆర్ఎస్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోలేకపోతే వెంటనే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి
ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరడం జరిగింది. నేడు జరిగిన సమావేశంలో అయినా మాట్లాడుతూ...
ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఉద్యమ స్ఫూర్తిని అభినందించడం జరిగింది. సమస్యకు పరిష్కారం పరిష్కారం దొరికేంత వరకు సమ్మె విరమించి పోవద్దు అని తెలియజేశారు. తెలంగాణాలో పాలించే టీఆర్ఎస్ కుట్రలో చిక్కుకోకుండా ఇలాగే కొనసాగించాలని అయినా ఆకాంక్షించారు.
ఆర్టీసీ కార్మికులకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా ఉంటాము అని తెలిపారు.. ఇప్పటి నుంచి
ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని పొన్నం
ప్రభాకర్ విజ్ఞప్తి చేయడం జరిగింది.
ఇక ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్న ఎంఐఎం పార్టీకి కూడా
ఆర్టీసీ కార్మికుల సమస్యలు కనబడటం లేదా అని పొన్నం అడగడం జరిగింది. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు కూడా ఒక్కటేనని అందుకే.. సమ్మె గురించి ఏ విధమైన స్పందన లేదని వ్యాఖ్యానించారు