అయితే వీటికి ఖచ్చితంగా ఛార్జింగ్ పెడుతూనే ఉండాలి. అయితే ఆటోమొబైల్ రంగంలోని ఏర్పాటుచేసిన ఈ కార్ల మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లో మాత్రం అక్కడే ఉన్నాయి. అయితే దీంతో ఈ వెహికల్స్ ఛార్జింగ్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నట్లు గా తెలుస్తోంది. అయితే వీరందరిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వీరికి ఒక శుభవార్త తీసుకువచ్చింది. ఇండియాలో ఉన్న పెట్రోల్ బంకులలో ఈ స్టేషన్ లను అమర్చేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. దాదాపుగా 70 వేలకు పైగా ఉన్న ఈ పెట్రోల్ బంకుల లో 22వేల చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ విషయాన్ని మంత్రి మహేంద్రనాథ్ పాండే తెలియజేశారు.
ఇక మీదట ఎక్స్ ప్రెస్ హైవే మీద నగరాలలో.. ప్రతి 25 కిలో మీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంటుందని తెలియజేశారు. అది 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల దట. ఇక రాబోయే రోజుల్లో మూడు కిలో మీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉండేవిధంగా చూడబోతున్నామని తెలియజేశారు.
అందుకోసం ఎలక్ట్రిక్ బ్యాటరీ లో ఉపయోగించే లిథియం కు సంబంధించి కొన్ని ఉత్పత్తులు పరిశ్రమలను కూడా ప్రారంభిస్తున్నాము అన్నట్లుగా మహేంద్ర పాండే తెలియజేశారు. ఏడాది పాటు తీసుకుంటున్నట్టు ఇందుకోసం పరిశ్రమలకు దాదాపుగా..18,100 కోట్ల రూపాయలను కేటాయించినట్లు గా తెలియజేశారు. వీటి తో పాటు రాబోయే రోజుల్లో కార్లపై డిస్కౌంట్స్ కూడా ప్రకటించబోతున్నట్లు తెలియజేశారు.