కరోనా మహమ్మారి గడిచిన రెండు సంవత్సరాల క్రితం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇప్పుడు తాజాగా మళ్లీ కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిన్నటి రోజున COVID -19 వ్యాక్సిన్ ల కోసం పరి సిఫార్సులను మార్చినట్లు తెలుస్తోంది. అధిక ప్రమాదం ఉన్న జనాభా వారకి చివరి బూస్ట్ తర్వాత 12 నెలల తర్వాత అదనపు మోతాదులను పొందపరచాలని సూచిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిక ప్రమాదకర జనాభాలను వృద్ధులను ఇతర ముఖ్యమైన ప్రమాద కారణాలు ఉన్న యువకులను గుర్తించింది.


 మనుషుల కోసం వయస్సు మరియు ఇమ్యునో కాంప్రమైజింగ్ పరిస్థితులు వంటి అంశాలు ఆధారంగా తాజాగా మోతాదు తర్వాత 6 నెలలు లేదా 12 నెలల తర్వాత టీకా యొక్క అదనపు షార్ట్ ను సిఫార్సు చేయనుంది WHO సంస్థ. ఆరోగ్యమైన పిల్లలు మరియు చిన్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని తక్కువ ప్రాధాన్యతను ఇస్తోంది మరియు టీకాలు సిఫార్సు చేసే ముందు వ్యాధి భారం బట్టి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశాలను జారీ చేస్తోంది దేశాలు తమ జనాభాకు భిన్నమైన విధానాలను అనుసరిస్తున్నరట.


యునైటెడ్ కింగ్డమ్ మరియు కెనడా వంటి కొన్ని అధిక ఆదాయ దేశాలు ఇప్పటికే ఇలాంటి రిస్క్ ఉన్న వ్యక్తుల కోసం వసంత కాలంలో COVID -19 బూస్టర్లను అందిస్తున్నాయి.వారి చివరి మోతాదు తర్వాత ఆరు నెలలకు ప్రత్యేక ప్రమాదంలో ఉన్న వ్యక్తుల స్థితిని బట్టి ఒక ఎంపిక వచ్చిన తర్వాత వీటిని వేయాలని సూచిస్తుంది WHO సంస్థ. అయితే దాని సిఫార్సులు ఉత్తమంగ ఉన్నాయా లేదా అనుసరించిన తర్వాతే వేయాలని సూచిస్తుంది. ఇక ప్రారంభం సిరీస్ గురించి కోవిడ్ కోసం అదనపు బూస్టర్లు వ్యాక్సిన్లు రెండు షాట్లు మరియు ఒక బూస్టర్ మీడియం వ్యక్తులకు ఇకపై మామూలుగా సిఫార్సు చేయబడదని నిపుణులు కమిటీ ద్వారా తెలియజేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: