కొన్నిపశువులకు బుల్లెట్ గాయాలవగా.. వాటికి చికిత్స అందిస్తున్నారు. శనివారం రాత్రి 9.45 గంటల నుంచి.. ఉదయం 5.25 వరకు పాక్ బలగాలు దాడులు కొనసాగించినట్లు అధికారులు చెప్పారు.పుంఛ్ జిల్లాలోనూ కస్బా, కిడని, షాపూర్ సెక్టార్లలో పాక్ సైన్యం మోర్టార్ షెల్స్ను ప్రయోగించిందని వెల్లడించారు.
కొన్నిపశువులకు బుల్లెట్ గాయాలవగా.. వాటికి చికిత్స అందిస్తున్నారు. శనివారం రాత్రి 9.45 గంటల నుంచి.. ఉదయం 5.25 వరకు పాక్ బలగాలు దాడులు కొనసాగించినట్లు అధికారులు చెప్పారు.పుంఛ్ జిల్లాలోనూ కస్బా, కిడని, షాపూర్ సెక్టార్లలో పాక్ సైన్యం మోర్టార్ షెల్స్ను ప్రయోగించిందని వెల్లడించారు.