కేటీఆర్ కు సిరిసిల్లలో ఎంతమంది రాసింది, ఎన్ని మార్కులు వచ్చినయో ఎలా తెలుసని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రశ్నించారు. సిట్ విచారణ చేసిన రిపోర్ట్ ...సీఎం కు లేదంటే కోర్టుకు ఇవ్వాలని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. కేబినెట్ నిర్వహించి సీఎం చర్యలు తీసుకోవాలని.. బిజెపి, బిఆర్ఎస్ లమధ్య పేపర్ లీకేజ్ డ్రామా జరుగుతోందని.. అన్ని పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టామని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అంటున్నారు. ఈనెల 18న ఇందిరా పార్క్ వద్ద నిరసన దీక్ష చేయాలనీ నిర్ణయం తీసుకున్నామని.. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుతోందని అన్నారు.
కేటీఆర్ కు సిరిసిల్లలో ఎంతమంది రాసింది, ఎన్ని మార్కులు వచ్చినయో ఎలా తెలుసని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రశ్నించారు. సిట్ విచారణ చేసిన రిపోర్ట్ ...సీఎం కు లేదంటే కోర్టుకు ఇవ్వాలని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. కేబినెట్ నిర్వహించి సీఎం చర్యలు తీసుకోవాలని.. బిజెపి, బిఆర్ఎస్ లమధ్య పేపర్ లీకేజ్ డ్రామా జరుగుతోందని.. అన్ని పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టామని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అంటున్నారు. ఈనెల 18న ఇందిరా పార్క్ వద్ద నిరసన దీక్ష చేయాలనీ నిర్ణయం తీసుకున్నామని.. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుతోందని అన్నారు.